Munugode By Poll: మునుగోడులో రేపే పోలింగ్.. మొత్తం 298 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు!

The arrangements for the by-election polling were completed. మునుగోడులో గురువారం పోలింగ్ జరగనుంది. ఇందుకోసం మొత్తం 298 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు ఏర్పాటు చేశారు. 

  • Zee Media Bureau
  • Nov 2, 2022, 04:29 PM IST

The arrangements for the by-election polling were completed. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం మంగళవారం ముగిసింది. నెల రోజులు నేతల ప్రచారంతో దద్దరిల్లిన మునుగోడులో అంతా మూగబోయింది. మునుగోడులో గురువారం పోలింగ్ జరగనుంది. ఇందుకోసం మొత్తం 298 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు ఏర్పాటు చేశారు. 

Video ThumbnailPlay icon

Trending News