Shinde Cabinet: మహారాష్ట్రలో కొలువుదీరిన మంత్రివర్గం..!

Shinde Cabinet: ఎట్టకేలకు మహారాష్ట్రలో ఏక్‌నాథ్‌ షిండే కేబినెట్ కొలువుదీరింది.

  • Zee Media Bureau
  • Aug 9, 2022, 07:24 PM IST

Shinde Cabinet: మహారాష్ట్రలో మంత్రి వర్గ విస్తరణ జరిగింది. మొత్తం 18 మంది ఎమ్మెల్యేలకు చోటు దక్కింది. కేబినెట్‌లో 9 మంది బీజేపీ ఎమ్మెల్యేలు, 9 మంది శివసేన ఎమ్మెల్యే ఉన్నారు. రాజ్‌భవన్‌లో మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఇటీవల సీఎంగా ఏక్‌నాథ్‌ షిండే, డిప్యూటీ సీఎంగా ఫడ్నవీస్ పదవి బాధ్యతలు చేపట్టారు.

Video ThumbnailPlay icon

Trending News