Bhadrachalam Godavari Floods: భద్రాచలం వద్ద తగ్గని గోదావరి ఉధృతి.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ

Bhadrachalam Godavari Floods: భద్రాచలం వద్ద గోదావరికి వరద ఉధృతి అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 68.30 అడుగులకు చేరింది. 

  • Zee Media Bureau
  • Jul 15, 2022, 05:01 PM IST

Bhadrachalam Godavari Floods: భద్రాచలం వద్ద గోదావరికి వరద ఉధృతి అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 68.30 అడుగులకు చేరింది. వరద ఉధృతి తగ్గకపోవడంతో నీటిమట్టం 70 అడుగులు దాటే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీచేశారు.

Video ThumbnailPlay icon

Trending News