TDP ZPTC: టీడీపీ జడ్పీటీసీపై దాడి

కడప జిల్లా గోపవరంలో టీడీపీ జడ్పీటీసీ జయరామిరెడ్డిపై వైసీపీ నేత వేణు అనుచరులు దాడికి పాల్పడ్డారు. కర్రలతో దాడి చేయడంతో ఇంట్లో ఉన్న ముగ్గురు గాయపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

  • Zee Media Bureau
  • Jun 7, 2023, 09:56 AM IST

Video ThumbnailPlay icon

Trending News