YS Jagan, PM Modi Meeting: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సమావేశమైన ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి

AP CM YS Jagan meets PM Modi : ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీని కలిసి ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలు, రాష్ట్రాభివృద్ధి కోసం నిధులు కేటాయింపు అంశాలు ప్రధానంగా చర్చకొచ్చినట్టు తెలుస్తోంది.

  • Zee Media Bureau
  • Aug 23, 2022, 01:59 AM IST

AP CM YS Jagan meets PM Modi : ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఇటీవల ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల కోసం ఢిల్లీ వెళ్లిన సందర్భంగా ప్రధాని మోదీతో కలిసి ఒకే టేబుల్‌పై విందు పార్టీలో పాల్గొన్న సీఎం వైఎస్ జగన్.. కొద్ది రోజుల వ్యవధిలోనే మరోసారి ప్రధానిని కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Video ThumbnailPlay icon

Trending News