Telangana CMO: మాట వినని అధికారులు.. త్వరలో సీఎంఓలో భారీ మార్పులు

Telagnana CMO: అధికారంలోకి వచ్చి ఆరు నెలలవుతున్నా ఇంకా అధికారులపై రేవంత్‌ రెడ్డి అజమాయిషీ చలాయించడం లేదు. ముఖ్యమంత్రి కార్యాలయంలో అధికారులు మాట వినిపించుకోవడం లేదు. దీంతో ఫైళ్ల క్లియరెన్స్‌ ఆగిపోయింది. మంత్రుల ఫిర్యాదుతో రేవంత్‌ రెడ్డి ఎన్నికల కోడ్‌ ముగిసిన అనంతరం సీఎంఓలో భారీ ప్రక్షాళన చేయనున్నారని సమాచారం.

  • Zee Media Bureau
  • May 21, 2024, 03:53 PM IST

Video ThumbnailPlay icon

Trending News