తెలంగాణ సర్కార్ ఉద్యోగులకు గుడ్ న్యూస్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సర్కార్ శుభవార్త వినిపించింది. ఉద్యోగులకు డీఏ పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

Last Updated : Jun 1, 2019, 10:35 PM IST
తెలంగాణ సర్కార్ ఉద్యోగులకు గుడ్ న్యూస్

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సర్కార్ శుభవార్త వినిపించింది. ఉద్యోగులకు డీఏ పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం వున్న 27.248 శాతం డిఏను 3.144 శాతం పెంచి మొత్తం 30.392 శాతం అందజేసేందుకు సర్కార్ సిద్ధమైంది. పెరిగిన డీఏ 2018 జులై 1వ తేదీ నుంచి అమలులోకి రానున్నట్టు తెలుస్తోంది.

Trending News