పట్టాలు తప్పిన రాయలసీమ ఎక్స్ ప్రెస్

తిరుపతి నుంచి నిజామాబాద్ వెళ్తున్న రాయలసీమ ఎక్స్ ప్రెస్(12793) శనివారం ఉదయం సిర్నాపల్లి సమీపంలో పట్టాలు అదుపు తప్పింది

Last Updated : Dec 23, 2017, 10:49 AM IST
పట్టాలు తప్పిన రాయలసీమ ఎక్స్ ప్రెస్

తిరుపతి నుంచి నిజామాబాద్ వెళ్తున్న రాయలసీమ ఎక్స్ ప్రెస్(12793) శనివారం ఉదయం సిర్నాపల్లి సమీపంలో పట్టాలు అదుపు తప్పింది. అటవీ ప్రాంతంలో ఇంజన్ పాటు మరో రెండు బోగీలు అదుపు తప్పాయి. ఈ ఘటనలో ఎటువంటి ప్రమాదం చోటుచేసుకోలేదు. ప్రయాణీకులంతా క్షేమంగా ఉన్నారు. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు, సిబ్బంది వెంటనే సంఘటనా స్థలికి చేరుకొని మరమ్మత్తులు చేపట్టారు. ఈ కారణంగా రైల్లరాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

Trending News