KTR Assembly Speech: అలా ఐతే.. నీళ్లు, విద్యుత్ బంద్! మంత్రి కేటీఆర్ స్ట్రాంగ్ ఝలక్!

KTR Assembly Speech: హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కంటోన్మెంట్ పరిధిలోని అంశాలపై కంటోన్మెంట్ బోర్డు తీసుకుంటున్న కఠిన నిర్ణయాల గురించి మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. కంటోన్మెంట్ బోర్డు అధికారులు ఇష్ట‌మొచ్చిన‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు.

Last Updated : Mar 12, 2022, 09:15 PM IST
KTR Assembly Speech: అలా ఐతే.. నీళ్లు, విద్యుత్ బంద్! మంత్రి కేటీఆర్ స్ట్రాంగ్ ఝలక్!

Trending News