నెహ్రూ యువ కేంద్ర సంఘటన ఆధ్వర్యంలో ఐదు రాష్ట్రాల గిరిజనుల సాంప్రదాయాలపై హైదరాబాద్, రాజేంద్రనగర్ లో జరిగిన 12వ ట్రైబల్ యూత్ ఎక్సెంజ్ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ హాజరయ్యారు. తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్ సమావేశంలో మాట్లాడుతూ..
/telugu/telangana/tribal-youth-exchange-programme-held-in-hyderabad-18243 Jan 31, 2020, 05:58 PM IST