Seethakka: అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది. ప్రజల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు తిరగలేకపోతున్నారు. తాజాగా మంత్రి సీతక్క తన సొంత నియోజకవర్గం ములుగులో ప్రజల నుంచి పరాభవం ఎదుర్కొన్నారు. రైతు బంధు విషయమై రైతులు ఆమెను నిలదీశారు. రైతుబంధు డబ్బులు ఏవి? అని ప్రశ్నించగా.. వెళ్లి బ్యాంకులో చూసుకోవాలని సూచించారు.
Surekha Affected Dengue: ఆసియాలోనే అతిపెద్ద జాతరకు మేడారం సిద్ధమవుతోంది. చకాచకా ఏర్పాట్లు జరుగాల్సి ఉండగా సంబంధిత శాఖ మంత్రి అనారోగ్యం బారినపడ్డారు. మంత్రికి డెంగ్యూ వ్యాధి సోకడంతో మేడారం జాతర పనులపై తీవ్రంగా పడింది.
Seethakka Vs KTR: ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న విమర్శలపై తెలంగాణ మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలోనూ.. ప్రజాక్షేత్రంలోనూ తిప్పికొడుతున్నారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి కేటీఆర్పై సీతక్క విరుచుకుపడ్డారు. ప్రగతిభవన్లో కేటీఆర్ పెంచుకునే కుక్కల కోసం రూ.12 లక్షలు ఖర్చు చేశారని చెప్పారు. ప్రజా ధనాన్ని లూటీ చేశారని మండిపడ్డారు.
Mulugu District: దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ఘనంగా జరగ్గా తెలంగాణలో మాత్రం విషాదం నింపింది. జెండా వందనానికి ఏర్పాటుచేసిన కర్రకు విద్యుత్ సరఫరా జరిగి ఇద్దరు మృతి చెందారు. మరికొందరు గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటన ములుగు జిల్లాలో చోటుచేసుకుంది.
Revanth Reddy: తమ పార్టీ అధికారంలోకి వస్తే ధరణిని రద్దు చేస్తామని మొదటి నుంచీ ప్రకటిస్తూ వస్తోన్న రేవంత్ రెడ్డి.. సీఎస్ సోమేష్ కుమార్తో భేటీలోనూ అదే అంశాన్ని తొలి ప్రధాన్యతగా ప్రస్తావించారు.
Presidential Election: దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈసందర్భంగా హైదరాబాద్లో గందరగోళం నెలకొంది. ఎమ్మెల్యే సీతక్క ఓటుపై అయోమయం చోటుచేసుకుంది.
కరోనా వైరస్ను నియంత్రించేందుకు లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో నియోజకవర్గ ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా చూసేందుకు తాను చేయాల్సిందంతా చేస్తున్నారు ములుగు ఎమ్మెల్యే సీతక్క. గత కొన్ని రోజులుగా వాగులు, వంకలు దాటుకుంటూ రోడ్డు మార్గం కూడా సరిగ్గా లేని గ్రామాల్లోకి వెళ్తున్న ఆమె.. అక్కడి ప్రజలకు నిత్యవసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేస్తున్నారు.
తెలంగాణ టీడీపీలో మరో నేత గట్టి షాక్ ఇచ్చారు. మొన్నా, నిన్నటివరకు తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతానని చెబుతూ వచ్చిన మాజీ ఎమ్మెల్యే సీతక్క ఈ ఉదయం (మంగళవారం ఉదయం) తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. ఆమె తన రాజీనామా లేఖను జాతీయాధ్యకుడు చంద్రబాబు నాయుడుకు ఫ్యాక్స్ ద్వారా పంపారు. ఆతరువాత హుటాహుటిన దిల్లీకి వెళ్లిపోయారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.