ఈ రోజే తెలంగాణ ఇంటర్మీడియేట్ పరీక్ష ఫలితాలు విడుదల అయిన సంగతి తెలిసిందే. రేపు బుధవారం రోజున 10వ తరగతి ఫలితాలు విడుదల కానున్నాయని అధికారిక ప్రకటన విడుదలైంది. ఆ వివరాలు
10th Exam Paper Leak in Telangana: పదో తరగతి పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించనుంది. అక్రమాలకు పాల్పడే ఉద్యోగాలను శాశ్వతంగా ఉద్యోగాల నుంచి తొలగిస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు.
Basara IIT: విద్యార్థుల నిరసనలు, ఆందోళనలతో అట్టుడికిన బాసర ట్రిపుల్ ఐటిలో సమస్యల పరిష్కారంపై తెలంగాణ సర్కార్ ఫోకస్ చేసింది. ఐటీ మంత్రి కేటీఆర్ క్యాంపస్ కు వెళుతున్నారు.
Minister Sabitha Indra Reddy: రంగారెడ్డి జిల్లా బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ 26వ డివిజన్ శ్రీ సాయి హొమ్స్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు
Basar IIIT: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో మరోసారి రణరంగంగా మారింది. విద్యార్థుల ఆందోళనతో క్యాంపస్ లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థులకు తోడుగా పేరెంట్స్ కూడా ఆందోళనకు దిగడంతో గతంలో కంటే ఈసారి ఉద్రిక్తత ఎక్కువగా కనిపిస్తోంది.
Basara IIIT: బాసర ట్రిపుల్ ఐటీ ఫుడ్ పాయిజన్ ఘటన మరోసారి రాజకీయ దుమారం రేపుతోంది ట్రిపుల్ ఐటీలో ఫుడ్ పాయిజన్ ఘటనపై ప్రభుత్వంపై సీరియస్ గా స్పందించింది. సమగ్ర విచారణకు ఆదేశించారు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. క్యాంపస్ మెస్ కాంట్రాక్టు సంస్థపై కేసులు నమోదు చేశారు.
Telangana Schools: తెలంగాణలో వారం రోజులుగా ఎకధాటిగా వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాలో కుండపోతగా వర్షం కురుస్తోంది. భారీ వర్షాలతో మూడు రోజులు అన్ని రకాల విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. సోమ, మంగళ, బుధవారాలు స్కూళ్లు మూతపడ్డాయి. మూడు రోజుల సెలవులు ముగియడంతో గురువారం విద్యాసంస్థలు తెరుచుకోవాల్సి ఉంది
Revanth Reddy: తెలంగాణ కాంగ్రెస్ వర్గ పోరు పంచాయితీ ఢిల్లీకి చేరింది. కొన్ని రోజులుగా పార్టీలో జరుగుతున్న పరిణామాలతో ఆగ్రహం ఉన్న హైకమండ్.. ముఖ్యనేతలను ఢిల్లీకి పిలిపించింది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్కతో రాహుల్ గాంధీ డైరెక్షన్ లో కేసీ వేణుగోపాల్ చర్చించారు.
Teegala VS Sabitha: రంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్ లో వర్గ పోరు భగ్గుమంది. కొంతకాలంగా నివురు గప్పిన నిప్పులా ఉన్న అసమ్మతి రోడ్డెక్కింది. మహేశ్వరం నియోజకవర్గం మాజీ ఎమ్యెల్యే తీగల కృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై డైరెక్ట్ అటాక్ కు దిగారు.
Kcr Shock: కేంద్ర సర్కార్ పై దూకుడు రాజకీయాలు చేస్తూ హైదరాబాద్ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీకి సవాల్ చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఊహించని షాక్ తగిలింది. టీఆర్ఎస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బడంగ్ పేట్ కార్పొరేషన్ మేయర్ టీఆర్ఎస్ కు రాజీనామా చేశారు
TS TET 2022: తెలంగాణ టెట్ ఫలితాలపై నెలకొన్న గందరగోళంపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి క్లారిటీ ఇచ్చారు. జూలై 1న టెట్ ఫలితాలు విడుదల చేస్తామని ప్రకటించారు. మంగళవారం తన కార్యాలయంలో మంత్రి విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
Schools reopened for the academic year 2022-23 on Monday. Education Minister P Sabitha Indra Reddy said that the students are coming to school with much joy. She also mentioned that the government is developing the schools under the Mana Ooru Mana Badi programme. The government is spending Rs. 9,000 crores for coming up with new facilities in 26 schools
Sabitha on Schools: తెలంగాణలో రేపటి నుంచి స్కూళ్లు యధావిధిగా ప్రారంభమవుతాయని మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. కరోనా వల్ల పాఠశాలలకు సెలవులు పొడిగిస్తున్నట్లు వస్తున్న వార్తలను ఖండించారు.
Telangana Schools: స్కూళ్ల పొడిగింపుపై వస్తున్న వార్తలపై తెలంగాణ విద్యాశాఖ స్పందించింది. విద్యాసంస్థల పున ప్రారంభంపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక ప్రకటన చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.