Revanth Reddy Hot Comments On Amaravati: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతితో పోలిక అసలు వద్దని రేవంత్ రెడ్డి ప్రకటించి కలకలం రేపారు. హైదరాబాద్ అమరావతితో కాదు ప్రపంచంతో పోటీ పడుతామని ప్రకటించడం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.
Munugode Bypoll: మునుగోడు నియోజకవర్గాన్ని మొత్తం 86 క్లస్టర్లుగా విభజించి ఇంచార్జులను నియమించారు. 14 మంది మంత్రులు, 72 మంది ఎమ్మెల్యేలకు ప్రచార బాధ్యతలు అప్పగించారు. ఒక్కో ఎంపీటీసీ పరిధికి ఒక్కో ఎమ్మెల్యేను ఇంచార్జ్ గా నియమించారు. మంత్రులను కూడా ఎంపీటీసీ పరిధి వరకే పరిమితం చేశారు.
Revanth Reddy: టీఆర్ఎస్, బీజేపీపై మరోసారి విరుచుకుపడ్డారు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. సీఎం కేసీఆర్, ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. కేసీఆర్ బీహార్ పర్యటనపై స్పందించిన రేవంత్ రెడ్డి.. చనిపోయిన తెలంగాణ ఆర్మీ జవాన్ల కుటుంబాలను కేసీఆర్ ఎందుకు పరామర్శించలేదని అడిగారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.