KT Rama Rao vs Rahul Gandhi: హైడ్రా కూల్చివేతలపై కేటీఆర్ దూకుడు పెంచారు. రేవంత్ రెడ్డిని కాకుండా ఏకంగా రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుని కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు.
HYDRAA Sensation Orders On Houses Demolish: మూసీ సుందరీకరణ పేరుతో హైదరాబాద్లో భయంకర వాతావరణ నెలకొన్న నేపథ్యంలో హైడ్రా సంచలన ప్రకటన చేసింది. 163 ఇళ్లు కూల్చినట్లు ప్రకటించింది.
BRS Party Leaders Stands With HYDRAA Victims: మూసీ ప్రాజెక్ట్ పేరుతో తమ ఇళ్లు కూలుస్తుండడంతో హైదరాబాద్ ప్రజలు భయాందోళనలో ఉన్నారు. వారికి ధైర్యం.. భరోసా ఇచ్చేందుకు బీఆర్ఎస్ బృందం రంగంలోకి దిగింది. గులాబీ బృందం బాధితుల వద్దకు వెళ్లి భరోసానివ్వడంతో స్థానికులు కొంత ఊరట చెందారు.
Musi Project Is Biggest Scam In India Says KT Rama Rao: దేశంలోని అతిపెద్ద కుంభకోణానికి రేవంత్ పాల్పడ్డాడని.. హైడ్రాతో విధ్వంసం సృష్టిస్తున్నాడని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Bandi Sanjay Kumar Comments On HYDRAA Demolish: హైడ్రా కూల్చివేతలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. ఈ సందర్భంగా రేవంత్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన ఆయన తన ప్రాణం తీశాకే ప్రజల ఇళ్లు కూల్చాలని హెచ్చరించారు.
Hyderabad People Reminds K Chandrashekar Rao: తెలంగాణ ప్రజలు మళ్లీ కేసీఆర్ను గుర్తు చేసుకుంటున్నారు. నిరంకుశంగా.. అస్తవ్యస్త కాంగ్రెస్ పాలనను చూసి ప్రజలు కేసీఆర్ను తలుస్తున్నారు. హైడ్రా కూల్చివేతల సమయంలో ప్రతిఒక్కరి నోటిలో కేసీఆర్ మాట వినిపించింది. 'ఎక్కడయ్య కేసీఆర్.. మళ్లీ నువ్వే రావాలి' అంటూ ప్రజలు ఆర్తనాదాలు చేస్తున్నారు. దీంతో మళ్లీ కేసీఆర్కు క్రేజ్ పెరుగుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.