Cooking Oils Rates: దేశంలో నిత్యావసర ధరలు క్రమంగా దిగొస్తున్నట్లు కనిపిస్తున్నాయి. మొన్నటి వరకు ఆకాశాన్ని తాకిన వంట నూనెలు ధరలు..ఇప్పుడు తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా సదరు ఆయిల్ కంపెనీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి.
Minister Amarnath said the Andhra Pradesh was conducive for investors. The World Economic Forum is a platform for disclosing opportunities, capabilities and policies within the AndhraPradesh
Minister Amarnath said the Andhra Pradesh was conducive for investors. The World Economic Forum is a platform for disclosing opportunities, capabilities and policies within the AndhraPradesh
Axis bank: భారత్లో సిటీ గ్రూప్ రిటైల్ వ్యాపారాలను ఏ సంస్థ కొనుగోలు చేస్తుందనే విషయంపై మరో అప్డేట్ వచ్చింది. యాక్సిస్ బ్యాంక్, సిటీ గ్రూప్ మధ్య ఇప్పటికే ఒప్పందం కుదిరినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ డీల్ విలువ ఎంతంటే..
SEBI New Rules: వివిధ రకాల పబ్లిక్ ఇష్యూల ద్వారా సమీకరించిన నిధులకు సంబంధించి సెబి కొత్త నిబంధనలు విధించింది. కొత్త పరిమితులకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసింది.
Remedy for Financial Problems: ఇంట్లో ఏర్పడిన ప్రతికూలతలతో ప్రతి పని మొదలు పెట్టకముందే అడ్డంకులు ఏర్పడుతున్నాయా? వ్యాపారాలు సరైనా వృద్ధి లభించడం లేదా? ఇంట్లో ఆర్థిక పరిస్థితి మెరుగుదల కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఈ స్టోరీని చదివేయండి. తమలపాకుల వినియోగం వల్ల కొన్ని ప్రయోజనాలు కలగవచ్చు. అవేంటో తెలుసుకుందాం.
stockmarket: దేశీయ స్టాక్మార్కెట్లు జోరుమీదున్నాయి. బాంబే స్టాక్ ఎక్సేంజీలో సెన్సెక్స్ 61 వేల పాయింట్లను క్రాస్ చేసి సరికొత్త రికార్డు సృష్టించగా ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం సరికొత్త హైని టచ్ చేసింది.
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్ చరిత్రలో సెన్సెక్స్ ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. శుక్రవారం సెన్సెక్స్ మార్కెట్ల ప్రారంభ సమయంలో 60,000 మార్క్ మైలురాయిని టచ్ చేసింది.
Apple: ప్రపంచానికి ఎప్పటికప్పుడు సరికొత్త టెక్నాలజీని పరిచయం చేస్తోంది యాపిల్. ఆ కారణంగానే ప్రపంచ టెక్ మార్కెట్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది యాపిల్ సంస్థ. ఇప్పుడు వాటన్నింటిని మించి మరో పాత్ బ్రేకింగ్ ఫీచర్ని యాపిల్ అందుబాటులోకి తేనుందని మార్కెట్ వర్కాలు చర్చ నడుస్తోంది.
Income Tax returns: ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేసేందుకు సెప్టెంబరు 30వరకు గడువు పొడిగించింది కేంద్రప్రభుత్వం. కొత్త ఐటీ పోర్టల్లో సమస్యల కారణంగా గడువు తేదీని మరోసారి పొడిగించే యోచన చేస్తోంది కేంద్రం.
Simple One Electric Scooter: ఓలా స్కూటర్ కు పోటీగా సింపుల్ వన్ సంస్థ తన మెుదటి ఎలక్ట్రిక్ స్కూటర్ ను ధర రూ.1.10లక్షల(ఎక్స్-షోరూమ్, సబ్సిడీలను మినహాయించి) వద్ద విడుదల చేసింది.
Customizing Royal Enfield | ప్రీమియర్ మోటార్ సైకిల్ తయారు చేసే రాయల్ ఎన్ఫీల్డ్ (Royal Enfield ) ఒక కొత్త ఆఫర్ తీసుకొచ్చింది. ఇందులో వినియోగదారులు సంస్థ పాపులర్ బ్రాండ్స్ అయిన Classic 350 Dual Channel , Meteor సొంతంగా డిజైన్ చేసుకుని బుక చేసుకోవచ్చు.
Jio 5G Service to Launch in India: రిలయన్స్ జియో 5జీ సేవల కోసం ఎదురుచూస్తున్నవారికి కీలక ప్రకటన వచ్చింది. ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2020 సమావేశంలో మంగళవారం మాట్లాడుతూ.. వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో జియో 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయని ముఖేష్ అంబానీ ప్రకటించారు.
కరోనావైరస్ సంక్షోభం, లాక్డౌన్, దాని పర్యవసానాలు సూక్ష్మ, చిన్న వ్యాపార సంస్థల వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపించింది. ఓవైపు వ్యాపారం లేక, మరోవైపు నష్టపోయిన వ్యాపారాన్ని తిరిగి వృద్ధిలోకి తీసుకొచ్చేందుకు నిధులు లేక పెద్ద పెద్ద వ్యాపారవేత్తలే నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇక చిరు వ్యాపారుల సమస్యల గురించి ఇక చెప్పనక్కరే లేదు.
Cooperative banks under RBI: భారతదేశంలో ఉన్న కో- ఆపరేటీవ్ బ్యాంకులుకు చెందిన ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సుమారు 1540 కో ఆపరేటీవ్ బ్యాంకులను ఆర్బిఐ ( RBI ) పరిధిలోకి తీసుకురానున్నట్టు ప్రకటించింది. దీంతో ఈ బ్యాంకుల్లో ఖాతాలున్న 8.6 కోట్ల మందికి ప్రయోజనం కలగనుంది.
ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న కరోనా మహమ్మారి అమెరికాలో మరణ మృదంగం సృష్టిస్తోంది. కాగా మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కరోనా వ్యాప్తిపై మాట్లాడుతూ.. పది వారాల పాటు అన్నీ రకాల సముదాయాలను కఠినంగా అమలు చేయాలని, లేకపోతే తీవ్ర ఆర్థిక సంక్షోభం తప్పదని సూచించారు. అమెరికా వ్యాప్తంగా కరోనా కేసులు 2 లక్షలకు చేరిన నేపథ్యంలో ది వాషింగ్టన్ పోస్ట్ ద్వారా పేర్కొన్నారు. భయంకరంగా విజృంభిస్తున్న కరోనా మహమ్మారి సంక్రమణపై
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.