Pawan Kalyan on Alliance With TDP and BJP: తాను పదేళ్ల నుంచి రాజకీయంలో ఉన్నానన్న పవన్ కళ్యాణ్.. అందుకే తాను ముఖ్యమంత్రిగా చెయ్యడానికైనా సంసిద్దంగానే ఉన్నాను అని అన్నారు. వ్యక్తిగతంగా తనని ఎవరైనా తిడతాను అంటే పడతాను అని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తనను ఎవరేమన్నా అవేవీ పట్టించుకోకుండా ముందుకు వెళ్తాను అని అన్నారు.
Revanth Reddy Security Issue: అన్ని డిపార్ట్మెంట్లలో కొందరు అధికారులు ప్రభుత్వ తాబేదార్లుగా ఉంటారు. ప్రభుత్వానికి తొత్తులుగా పని చేసే అధికారుల పేర్లను తప్పకుండా రెడ్ బుక్లో రాస్తాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అలాంటి అధికారులపై చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వం కోసం కాంగ్రెస్ నాయకులపై తప్పుడు కేసులు పెట్టే వాళ్ళని వదిలిపెట్టం అని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
Etela Rajender Comments On CM KCR: సీఎం కేసీఆర్పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఎమ్మెల్యే ఈటల రాజేందర్. రైతుల భూములు లాక్కుంటున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని అన్నారు. రైతుల మీద జలగల్లాగా బతకవద్దన్నారు.
MLA Etela Rajender at Indira Park: సీఎం కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్ రూం ఇళ్లు పాడుపడిపోతున్నాయని తప్ప.. వాటిని లబ్ధిదారులకు ఇచ్చే దమ్ము కేసీఆర్కు లేదన్నారు ఎమ్మెల్యే ఈటల రాజేందర్. ఇందిరా పార్క్ వద్ద ధర్నాకు పర్మిషన్ ఇవ్వకపోడానికి నీ అబ్బ జాగీరా కేసీఆర్ అంటూ ఫైర్ అయ్యారు.
PM Modi Speech Highlights: మణిపూర్లో హింసాత్మక పరిస్థితులు, విధ్వంసం నేపథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపి సర్కారుపై కాంగ్రెస్ పార్టీ లేవనెత్తిన అవిశ్వాస తీర్మానంపై ప్రధాని మోదీ సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన మోదీ.. తన సెటైర్లతో కాంగ్రెస్ పార్టీకి దాదాపు కర్రుకాల్చి వాత పెట్టినంత పనిచేశారు.
2024 Elections Surveys: దేశంలో సార్వత్రిక ఎన్నికలు సమీపించే కొద్దీ రాజకీయ సమీకరణాలు వేడెక్కుతున్నాయి. సర్వేలు సందడి పెరుగుతోంది. వరుసగా రెండు సార్లు అధికారం నిలబెట్టుకున్న ఎన్డీయే పరిస్థితి ఈసారి ఎలా ఉండనుంది, కాంగ్రెస్ పరిస్థితి ఏంటనే వివరాలు తెలుసుకుందాం..
సినీ నటి జయసుధ బీజేపీలో చేరారు. సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి ఆమె పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. వైఎస్ షర్మిలకు కూడా కాంగ్రెస్ సికింద్రాబాద్ టికెట్ను ఆఫర్ చేస్తుండడంతో ఆసక్తికరంగా మారాయి.
కోల్ కత్తాలో 7 సెన్స్ ఇంటర్నేషనల్ అనే రియల్ ఎస్టేట్ కంపెనీ చేతిలో దాదాపు 429 మంది మోసపోయారు. ఇందులో ప్రస్తుత టీఎంసీ ఎంపీ, ఒకప్పటి స్టార్ హీరోయిన్ నుస్రత్ జహాన్ ఉండటంతో దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆ వివరాలు..
Kishan Reddy to KCR over Crop Compensation: భూపాలపల్లి జిల్లా మోరంచపల్లి గ్రామంలో పర్యటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అక్కడి దుస్థితిని స్వయంగా పరిశీలించారు. గ్రామస్తులు, రైతులతో మాట్లాడిన అనంతరం పంట పొలాలను పరిశీలించారు. మోరంచపల్లి బాధితులకు కేంద్రం అండగా నిలుస్తుందన్న కిషన్ రెడ్డి.. రాష్ట్ర ప్రభుత్వానికి ఓ విజ్ఞప్తి చేశారు. అదేంటంటే..
Jitta Balakrishna Reddy: తెలంగాణ ఉద్యమంలో, రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతలుగా పేరున్న వారిలో ఒకరైన జిట్టా బాలక్రిష్ణ రెడ్డి ఇటీవల సొంత పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడారనే కారణంతో బీజేపి నుంచి సస్పెన్షన్ కి గురైన సంగతి తెలిసిందే. తాజాగా జిట్ట బాలకృష్ణా రెడ్డి హైదరాబాద్ గన్ పార్క్ వద్ద మీడియాతో మాట్లాడుతూ బీజేపిపై మరిన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కేంద్ర నాయకత్వానికి జిట్ట బాలకృష్ణా రెడ్డి సూటిగా కొన్ని ప్రశ్నలు సంధించారు.
Jayasudha Meets Kishan Reddy: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డితో సినీ నటి జయసుధ భేటీ అయ్యారు. బీజేపీ చేరేందుకు ఆమె సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ముషీరాబాద్ నుంచి పోటీకి ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.
BJP Office Bearers List: బీజేపీ ఆఫీస్ బేరర్ల జాబితాను జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు. తెలంగాణ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు ప్రమోషన్ కల్పించారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. జేపీ నడ్డా టీమ్ ఇలా..
పార్టీ మార్పుపై వస్తున్న వార్తలపై బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. తాను ఎట్టిపరిస్థితుల్లోనూ బీజేపీని వీడే ప్రసక్తి లేదన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ఈ కామెంట్స్ చేశారు.
బాటసింగారంలో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించేందుకు వెళుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పోలీసులు శంషాబాద్ ఓఆర్ఆర్ వద్ద అడ్డుకున్నారు. దీంతో ఆయన రోడ్డుపై బెఠాయించగా.. పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఏపీ ప్రభుత్వం చేస్తున్న అప్పులపై శ్వేత పత్రం విడుదల చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి డిమాండ్ చేశారు. జగన్ ప్రభుత్వం ఇష్టరాజ్యంగా అప్పులు చేస్తోందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం నిధులను సైతం ఇతర వాటికి మళ్లిస్తున్నారని ఆరోపించారు.
Daggubati Purandeshwari: ఏపీకి బీజేపి రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమితులైన దగ్గుబాటి పురంధేశ్వరి ఎదుట ఆ పార్టీ హై కమాండ్ బిగ్ టాస్క్ పెట్టిందని స్వయంగా ఆమె మాటల్లోనే అర్థం అవుతోంది. ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోగా రాష్ట్రంలో బీజేపిని బలోపేతం చేసే గురుతర బాధ్యతను బీజేపి పురంధేశ్వరిపై పెట్టింది.
BJP Target to win 350 Lok Sabha Seats: వచ్చే ఎన్నికల్లో 350 లోక్సభ స్థానాలు కైవసం చేసుకోవాలని బీజేపీ యోచిస్తోంది. అందుకు తగినట్లు యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తోంది. పార్టీ బలహీనంగా ఉన్న నియోజకవర్గాలను గుర్తించి.. కేంద్ర మంత్రులు, సీనియర్లకు బాధ్యతలు అప్పగించింది.
Etela Rajender Fires On CM KCR: శామీర్పేట్లో రైతులను అరెస్ట్ చేయడాన్ని ఖండించారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. కలెక్టరేట్ ముందు ధర్నాకు అనుమతి ఇచ్చి.. అరెస్ట్ చేయడం సరికాదని ఫైర్ అయ్యారు. రైతులతో మాట్లాడి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.