5G Services: విశాఖ సహా ఏపీలోని 5 నగరాల్లో 5జి సేవలు.. కేంద్రమంత్రికి ఎంపీ జీవీఎల్ లేఖ

5G Services: విశాఖ సహా ఏపీలోని 5 నగరాల్లో 5జి సేవలు.. కేంద్రమంత్రికి ఎంపీ జీవీఎల్ లేఖ

5G Services: దేశంలో 5జి ఇంటర్నెట్ సేవలు ప్రారంభమయ్యాయి. దశలవారీగా అన్ని నగరాలకు విస్తరించనున్న 5జి సేవలు..త్వరలో ఏపీలోని పలు నగరాలకు అందనున్నాయి. ఏపీ నగరాల్లో 5జి సేవల అవసరంపై రాజ్యసభ ఎంపీ జీవీఎల్ లేఖ రాశారు.
 

/telugu/technology/rajyasabha-mp-gvl-writes-letter-to-union-minister-ashwini-vaishnav-for-5g-services-launch-in-5-cities-of-ap-like-visakhapatnam-78289 Oct 3, 2022, 04:16 PM IST

Trending News