Ram Nath Kovind: రాష్ట్రపతికి సీఎం జగన్, గవర్నర్ ఘన స్వాగతం

అమరావతి: తిరుమల పర్యటన నిమిత్తం మంగళవారం ఉదయం ఆంధ్రప్రదేశ్‌కు చేరుకున్న భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ గోవింద్‌‌కు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి, గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్‌ ఘన స్వాగతం పలికారు. రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతిని గవర్నర్, సీఎం జగన్ మర్యాదపూర్వకంగా స్వాగతం పలికి సంభాషించారు. 

  • Nov 24, 2020, 13:21 PM IST

Ram Nath Kovind Visits Tiruchanuru: అమరావతి: తిరుమల పర్యటన నిమిత్తం మంగళవారం ఉదయం ఆంధ్రప్రదేశ్‌కు చేరుకున్న భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌‌కు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి, గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్‌ ఘన స్వాగతం పలికారు. రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతిని గవర్నర్, సీఎం జగన్ మర్యాదపూర్వకంగా స్వాగతం పలికి సంభాషించారు. 

1 /8

అనంతరం ఎయిర్‌పోర్టు నుంచి రోడ్డు మార్గంలో తిరుచానూరు చేరుకుని శ్రీ పద్మావతి అమ్మవారిని రాష్ట్రపతి దంపతులు దర్శించుకుంటారు. అనంతరం తిరుమల చేరుకోని శ్రీవారిని దర్శించుకుంటారు. సాయంత్రం రేణిగుంటకు చేరుకుని అక్కడి నుంచి రాష్ట్రపతి చెన్నైకు బయలుదేరి వెళ్లనున్నారు.

2 /8

అయితే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి ప్రయాణించేందుకు ప్రత్యేకంగా, అత్యాధునిక పరికరాలతో తయారు చేయించిన ఎయిర్ ఇండియన్ వన్ బీ 777 విమానంలో తిరుమలకు చేరుకున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మంగళవారం ఉదయం ఈ విమానాన్ని ప్రారంభించి న్యూఢిల్లీ నుంచి తిరుపతికి పయనమయ్యారు.

3 /8

4 /8

5 /8

6 /8

7 /8

8 /8