YS Sharmila: నిలబెట్టుకోలేని హామీలు ఇవ్వడంలో కేసీఆర్ దిట్ట: వైఎస్‌ షర్మిల

తెలంగాణలో వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్ర జోరుగా కొనసాగుతోంది. సీఎం కేసీఆర్ ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. 189వ రోజు నిర్మల్ నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగింది. అన్ని వర్గాల ప్రజలను సీఎం కేసీఆర్ మోసం చేశారని.. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేపోయారని ఫైర్ అయ్యారు.

 

  • Zee Media Bureau
  • Oct 26, 2022, 09:03 PM IST

తెలంగాణలో వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్ర జోరుగా కొనసాగుతోంది. సీఎం కేసీఆర్ ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. 189వ రోజు నిర్మల్ నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగింది. అన్ని వర్గాల ప్రజలను సీఎం కేసీఆర్ మోసం చేశారని.. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేపోయారని ఫైర్ అయ్యారు.

 

Video ThumbnailPlay icon

Trending News