Khamma Murder: తీవ్ర ఉద్రిక్తతల మధ్య ముగిసిన తమ్మినేని అంత్యక్రియలు

Khamma Murder: ఖమ్మం జిల్లా తెల్దారుపల్లిలో సోమవారం దారుణ హత్యకు గురైన తమ్మినేని కృష్ణయ్య అంత్యక్రియలు ముగిశాయి. తీవ్ర ఉద్రిక్తల మధ్య వందలాది మంది పోలీసుల పహారాలో తమ్మినేని అంతిమయాత్ర సాగింది. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు ఖమ్మం జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నేతలు ఈ యాత్రలో పాల్గొన్నారు. గ్రామంలో టెన్షన్ కొనసాగుతుండటంతో 144 సెక్షన్ కొనసాగుతోంది.

  • Zee Media Bureau
  • Aug 16, 2022, 02:25 PM IST

Video ThumbnailPlay icon

Trending News