Hyderabad: జింఖానా గ్రౌండ్ తొక్కిసలాట ఘటన.. అజారుద్దీన్, హెచ్సీఏ నిర్వాహకులపై కేసు నమోదు..

Hyderabad: జింఖానా గ్రౌండ్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనపై ప్రభుత్వం సీరియస్‌ అయింది. అజారుద్దీన్ తోపాటు హెచ్సీఏ నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

  • Zee Media Bureau
  • Sep 23, 2022, 12:29 PM IST

Hyderabad: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అజారుద్దీన్ తోపాటు హెచ్సీఏ నిర్వాహకులపై బేగంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 25న హైదరాబాద్ లో జరుగనున్న భారత్, ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ టికెట్ల అమ్మకాలకు సంబంధించి జంఖానా గ్రౌండ్ లో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో కొంత మంది గాయపడ్డారు. 

Video ThumbnailPlay icon

Trending News