Earthquake: తైవాన్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..

Earthquake: తైవాన్ ఆగ్నేయతీరాన్ని ఇవాళ తీవ్ర భూకంపం వణికించేసింది. చిన్న భవనాలు, వంతెనలు కుప్పకూలగా..జపాన్ దేశం సునామీ హెచ్చరిక జారీ చేసింది. ఆదివారం మద్యాహ్నం 2.44 నిమిషాలకు తైవాన్ సమీపంలోని టైటుంగ్ నగరానికి 50 కిలోమీటర్ల దూరంలో..పది కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించిందని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. భూకంప తీవ్రతను తొలుత 7.2 మ్యాగ్నిట్యూడ్‌గా అంచనా వేయగా, ఆ తరువాత 6.9గా ప్రకటించారు.

 

  • Zee Media Bureau
  • Sep 19, 2022, 04:13 PM IST

Video ThumbnailPlay icon

Trending News