Telangana Floods: గోదావరి మహోగ్ర రూపం.. భద్రాచలం వద్ద ప్రమాదకర స్థాయికి వరద.. స్థానికుల్లో భయాందోళన

Telangana Floods: భద్రాచలం వద్ద గోదావరిలో వరద ఉధృతి కొనసాగుతోంది. మేడిగడ్డ నుంచి భద్రాచలం మీదుగా పోలవరం, ధవళేశ్వరం వరకు గోదారమ్మ డేంజర్ బెల్స్ మోగిస్తూ ప్రవహిస్తోంది. 

  • Zee Media Bureau
  • Jul 16, 2022, 03:58 PM IST

Telangana Floods: భద్రాచలం వద్ద గోదావరిలో వరద ఉధృతి కొనసాగుతోంది. మేడిగడ్డ నుంచి భద్రాచలం మీదుగా పోలవరం, ధవళేశ్వరం వరకు గోదారమ్మ డేంజర్ బెల్స్ మోగిస్తూ ప్రవహిస్తోంది. శనివారం ఉదయం ఆరు గంటలకు భద్రాచలంలో గోదావరి నీటిమట్టం 71.3 అడుగులకు చేరింది. 9 గంటలకు 71.8 అడుగులకు చేరింది. తర్వాత నుంచి తగ్గడం మొదలైంది. 

Video ThumbnailPlay icon

Trending News