Telangana Rain Updates: వరంగల్‌లో భారీ వర్షాలు.. పురాతన భవనం కూలి ఇద్దరు మృతి

  • Zee Media Bureau
  • Jul 23, 2022, 05:05 PM IST


Telangana Heavy Rains:  వరంగల్‌లో భారీ వర్షాలకు కురుస్తున్నాయి. ఎడతెరిపిలేని వర్షాలకు శనివారం తెల్లవారుజామున మండిబజార్‌లోని ఓ పురాతన భవనం కూలిపోయింది. శిథిలాలు పక్కనే ఉన్న రేకుల షెడ్డుపై పడి ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో మహిళ తీవ్రంగా గాయపడింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. 

Video ThumbnailPlay icon

Trending News