Chandrababu Naidu: నేటితో ముగుస్తున్న చంద్రబాబు కుప్పం టూర్‌

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం టూడ్ నేటితో ముగియనుంది. రెండవ రోజూ కుప్పంలో చంద్రబాబు పర్యటన ఉద్రిక్తత పరిస్థితుల మధ్య జరిగిన విషయం తెలిసిందే. ఇప్పటికే పోలీసులకు, టీడీపీ కార్యకర్తలకు మధ్య తోపులాటలు చోటు చేసుకున్నాయి.

  • Zee Media Bureau
  • Jan 6, 2023, 05:23 PM IST

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం టూడ్ నేటితో ముగియనుంది. రెండవ రోజూ కుప్పంలో చంద్రబాబు పర్యటన ఉద్రిక్తత పరిస్థితుల మధ్య జరిగిన విషయం తెలిసిందే. ఇప్పటికే పోలీసులకు, టీడీపీ కార్యకర్తలకు మధ్య తోపులాటలు చోటు చేసుకున్నాయి.

Video ThumbnailPlay icon

Trending News