Tummala Nageswara Rao: బీఆర్​ఎస్‌లో​ పొలిటికల్ హీట్.. ఖమ్మం నేతల పోటాపోటీ కార్యక్రమాలు!

Tummala Nageswara Rao says Joint Khammam district will be reforested through Sitaram project. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం ఖమ్మం రూరల్ మండలంలో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. 

  • Zee Media Bureau
  • Jan 2, 2023, 05:45 PM IST

Spiritual meeting in Khammam district. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం ఖమ్మం రూరల్ మండలంలో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఈ సమ్మేళనంలో తుమ్మల సంచలన వ్యాఖ్యలు చేశారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ముగ్గురు ముఖ్యమంత్రుల దగ్గర పనిచేశానని, ఖమ్మం జిల్లా అభివృద్ధికి కృషి చేశానన్నారు. సీతారామం ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశామలం చేస్తామన్నారు. 

Video ThumbnailPlay icon

Trending News