Shraddha Murder Case: జీ తెలుగు న్యూస్‌లో శ్రద్ధా ఫిర్యాదు కాపీ..

Shraddha Murder Case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా కేసులో కీలక విషయాలు వెలుగు చూశాయి. అఫ్తాబ్‌పై ఆమె గతంలో ఫిర్యాదు చేసినట్లు జీ తెలుగు న్యూస్ దృష్టికి వచ్చింది. శ్రద్ధా ఫిర్యాదు కాపీని వెలుగులోకి తీసుకొచ్చింది.

  • Zee Media Bureau
  • Nov 23, 2022, 04:45 PM IST

Shraddha Murder Case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా కేసులో కీలక విషయాలు వెలుగు చూశాయి. అఫ్తాబ్‌పై ఆమె గతంలో ఫిర్యాదు చేసినట్లు జీ తెలుగు న్యూస్ దృష్టికి వచ్చింది. శ్రద్ధా ఫిర్యాదు కాపీని వెలుగులోకి తీసుకొచ్చింది. గతంలోనే ముక్కలు ముక్కలుగా చంపేస్తానంటూ అఫ్తాబ్ బెదిరించినట్లు అందులో ఆమె పేర్కొంది. ఇటీవల ఈకేసు వెలుగులోకి వచ్చింది. శ్రద్ధాను 35 ముక్కలుగా నరికి..వాటిని ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో అఫ్తాబ్ విసిరేశాడు. కస్టడీలో ఉన్న నిందితుడి నుంచి పోలీసులు కీలక విషయాలను రాబడుతున్నారు.

Video ThumbnailPlay icon

Trending News