Revanth Reddy in Munugode campaign: సెప్టెంబర్ 1వ తేదీ నుంచి మునుగోడులో ఇంటింటికి కాంగ్రెస్: రేవంత్ రెడ్డి

Revanth Reddy Munugode bypoll campaign Plans: మునుగోడు ఉప ఎన్నికలో ఎలాగైనా గెలిచి తీరాలని కసి మీదున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. అందుకు చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఇంటింటికి కాంగ్రెస్ పేరుతో మునుగోడు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు.

  • Zee Media Bureau
  • Sep 3, 2022, 06:52 PM IST

Revanth Reddy Munugode bypoll campaign Plans: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీని, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపి ప్రజా వ్యతిరేక విధానాలే తమ ప్రధాన అస్త్రాలుగా ముందుకు సాగుతామని రేవంత్ రెడ్డి స్పష్టంచేశారు. ఇంతకీ రేవంత్ ప్లాన్ ఏంటో తెలియాలంటే ఇదిగో ఈ డీటేల్డ్ వీడియో చూడాల్సిందే.

Video ThumbnailPlay icon

Trending News