CWG 2022: కామన్వెల్త్‌లో పీవీ సింధుకు స్వర్ణం..!

CWG 2022: కామన్వెల్త్ క్రీడల్లో భారత జోరు కొనసాగుతోంది. వరుసగా పతకాలు పట్టికలో చేరుతున్నాయి. తాజాగా తెలుగు తేజం అదరగొట్టింది. 

  • Zee Media Bureau
  • Aug 8, 2022, 08:28 PM IST

CWG 2022: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం సాధించింది. మహిళల బ్యాడ్మింటన్‌లో పీవీ సింధు స్వర్ణం సాధించింది. ఫైనల్‌లో కెనడా ప్లేయర్ మిచెలీపై 21-15, 21-13 తేడాతో విజయదుంబిదుంబి మోగించింది. దీంతో పతకాల పట్టికలో భారత్ టాప్‌-5లో కొనసాగుతోంది. 

Video ThumbnailPlay icon

Trending News