Puvvada Ajay Kumar: దేశంలో ప్రజల స్వేచ్ఛను బీజేపీ హరిస్తోంది: మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

Puvvada Ajay Kumar: దేశంలో ప్రజల స్వేచ్ఛను బీజేపీ హరిస్తోందన్నారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. ప్రజలు ఎలా ఉండాలో.. ఎలా బతకాలో అనే స్థితిని చెప్పడం కూడా దారుణమన్నారు. దేశంలో చాలా రాష్ట్రాలు వెనుకబడి ఉన్నాయి వాటిని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

  • Zee Media Bureau
  • Oct 7, 2022, 05:14 PM IST

Puvvada Ajay Kumar: దేశంలో ప్రజల స్వేచ్ఛను బీజేపీ హరిస్తోందన్నారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. ప్రజలు ఎలా ఉండాలో.. ఎలా బతకాలో అనే స్థితిని చెప్పడం కూడా దారుణమన్నారు. దేశంలో చాలా రాష్ట్రాలు వెనుకబడి ఉన్నాయి వాటిని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలో ఉన్న అభ్యర్థి దేశవ్యాప్తంగా విస్తరించి ఎందుకే కేసీఆర్ భారత రాష్ట్ర సమితి ఏర్పాటు చేశారని తెలిపారు పువ్వాడ అజయ్ కుమార్.

Video ThumbnailPlay icon

Trending News