Chandrababu: 'రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం లేకే తెలంగాణలో కలిపేయమంటున్నారు'..

Chandrababu Comments: ఏపీ ప్రభుత్వంపై నమ్మకం కోల్పోవటం వల్లే తెలంగాణలో కలపాలని విలీన గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. 
 

  • Zee Media Bureau
  • Jul 25, 2022, 04:43 PM IST

Chandrababu Comments: రాష్ట్రప్రభుత్వంపై నమ్మకం కోల్పోవడం వల్లనే తెలంగాణలో కలపాలని విలీన గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. 14 రోజులుగా కరెంట్, నీరు లేక వరద బాధిత ప్రజలు నరకం చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

Video ThumbnailPlay icon

Trending News