Khamma land Fight: ఖమ్మం జిల్లా కోనాయిగూడెంలో భూవివాదం

Khamma land Fight: ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం కోనాయిగూడెంలో భూవివాదం నెలకొంది. ఈక్రమంలోనే పుల్లమ్మ అనే మహిళపై నేలకొండపల్లి సోసైటీ ఛైర్మన్ కోటి సైదారెడ్డి దాడికి పాల్పడ్డాడు. మహిళను కింద పడేసి కాలుతో తన్న విజువల్స్ సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఘటనతో తీవ్రంగా గాయపడ్డ మహిళను ఆస్పత్రికి తరలించారు. దాడిపై స్థానిక పీఎస్‌లో బాధితురాలు ఫిర్యాదు చేసింది.

 

  • Zee Media Bureau
  • Oct 19, 2022, 04:06 PM IST

Video ThumbnailPlay icon

Trending News