AP Floods: 'డబ్బులు ఊరికే రావు' యజమాని ఏపీ వరదలకు భారీ విరాళం

Lalitha Jewellery Founder M Kiran Kumar Donation: వరదలతో కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు లలితా జ్యువెలర్స్‌ అధినేత కిరణ్‌ కుమార్‌ భారీ విరాళం ప్రకటించారు. సీఎం చంద్రబాబును కలిసి రూ.కోటి చెక్కును అందించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు.

  • Zee Media Bureau
  • Sep 9, 2024, 11:12 PM IST

Video ThumbnailPlay icon

Trending News