Kodandaram : కేసీఆర్ పాలనలో పేదలకు అన్యాయమన్న కోదందరామ్

Kodandaram :  సీఎం కేసీఆర్ పాలనపై తీవ్రమైన ఆరోపణలు చేశారు టీజేఎస్ చైర్మెన్ కోదండరామ్. పోరాడి సాధించుకున్న తెలంగాణలో పేదలకు అన్యాయం జరుగుతుందన్నారు. తెలంగాణలో పాలన మారాలంటే ప్రతి ఒక్కరూ మళ్లీ ఉద్యమించాలని కోదండరామ్ పిలుపిచ్చారు. యువతపైనే ఆ బాధ్యత ఉందన్నారు.

  • Zee Media Bureau
  • Sep 26, 2022, 03:37 PM IST

Video ThumbnailPlay icon

Trending News