Delhi Liquor Scam: సీఎం కేసీఆర్ ఫ్యామిలీపై ఢిల్లీ బీజేపీ ఎంపీ సంచలన ఆరోపణలు

తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబంపై ఢిల్లీ బీజేపీ ఎంపీ పర్వేశ్ సింగ్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లిక్కర్ పాలసీని డిసైడ్ చేసింది కేసీఆర్ ఫ్యామిలీనే అని ఆరోపణలు చేశారు. పంజాబ్, బెంగాల్ మద్యం పాలసీల వెనక కూడా కేసీఆర్ కుటుంబ సభ్యుల హస్తం ఉందన్నారు.

  • Zee Media Bureau
  • Aug 22, 2022, 03:42 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబంపై ఢిల్లీ బీజేపీ ఎంపీ పర్వేశ్ సింగ్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లిక్కర్ పాలసీని డిసైడ్ చేసింది కేసీఆర్ ఫ్యామిలీనే అని ఆరోపణలు చేశారు. పంజాబ్, బెంగాల్ మద్యం పాలసీల వెనక కూడా కేసీఆర్ కుటుంబ సభ్యుల హస్తం ఉందన్నారు.

Video ThumbnailPlay icon

Trending News