INDIA WIN: ఆసీస్ పై ఘన విజయం.. సిరీస్ టీమిండియా కైవసం

INDIA WIN: హైదరాబాద్ టీట్వంటీలో టీమిండియా సూపక్ విక్టరీ కొట్టింది. ఆరు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను మట్టి కరిపించి సిరీస్ ను కైవసం చేసుకుంది. సూర్య కుమార్ యాదవ్ సూపర్ ఇన్నింగ్స్ భారత్ కు విజయం దక్కేలా చేసింది. విరాట్ కోహ్లీ హాప్ సెంచరీ సాధించారు. ఉప్పల్ స్టేడియం భారత్ కు అచ్చిరాదనే అపవాదు ఈ మ్యాచ్ తో తొలిగిపోయింది.

  • Zee Media Bureau
  • Sep 26, 2022, 03:32 PM IST

Video ThumbnailPlay icon

Trending News