Munugodu by-election: చండూరులో మరోసారి పోస్టర్ల కలకలం

Chandur: చండూరులో మరోసారి పోస్టర్ల కలకలం రేగింది. ఓటును అమ్మిన వ్యక్తి బతికున్న శవంతో సమానమంటూ గోడలపై పోస్టర్లు అతికించారు. 

  • Zee Media Bureau
  • Oct 20, 2022, 03:08 PM IST

Munugodu by-election 2022: మునుగోడు నియోజకవర్గం చండూరులో మరోసారి పోస్టర్ల కలకలం రేపాయి. ఈసారి ఏకంగా ఓటర్లకే సవాలు విసరుతూ పోస్టర్లు వెలిశాయి. ఓటును అమ్మిన వ్యక్తి బతికున్న శవంతో సమానమంటూ గోడలపై పోస్టర్లు అతికించారు. 

Video ThumbnailPlay icon

Trending News