Governor Biswabhusan Harichandan: నంద్యాల జిల్లాలో గవర్నర్ పర్యటన

నంద్యాల జిల్లా పాణ్యం మండలంలోని నెరవాడ గ్రామంలో గవర్నర్ బిశ్వభూషన్‌ హరిచందన్‌ పర్యటించనున్నారు. గ్రామంలోని గురుకుల పాఠశాలలో గిరిజనులతో ముఖాముఖి కార్యక్రమానికి ఆయన హాజరుకానున్నారు. గవర్నర్‌ పర్యటన ఏర్పాట్లను జిల్లా ఉన్నతాధికారులు పరిశీలించారు. 

  • Zee Media Bureau
  • Jan 20, 2023, 09:28 PM IST

నంద్యాల జిల్లా పాణ్యం మండలంలోని నెరవాడ గ్రామంలో గవర్నర్ బిశ్వభూషన్‌ హరిచందన్‌ పర్యటించనున్నారు. గ్రామంలోని గురుకుల పాఠశాలలో గిరిజనులతో ముఖాముఖి కార్యక్రమానికి ఆయన హాజరుకానున్నారు. గవర్నర్‌ పర్యటన ఏర్పాట్లను జిల్లా ఉన్నతాధికారులు పరిశీలించారు. 

Video ThumbnailPlay icon

Trending News