Telangana: కుని ఆపరేషన్ల ఘటనపై ప్రభుత్వం సీరియస్..పలువురిపై చర్యలు..!

Telangana: తెలంగాణలో కుని ఆపరేషన్ల ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. రంగంలోకి దిగిన అధికారులు దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. 

  • Zee Media Bureau
  • Sep 24, 2022, 08:51 PM IST

Telangana: తెలంగాణలోని ఇబ్రహీంపట్నంలో కుని ఆపరేషన్ల ఘటనపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దీంతో డీఎంహెచ్‌వో, డీసీహెచ్‌ఎస్‌లపై బదిలీ వేటు వేశారు. మొత్తం 13 మందిపై చర్యలు ఉండే అవకాశం ఉంది. 

Video ThumbnailPlay icon

Trending News