Etela Comments: '5800 ఎకరాలను కేసీఆర్ ఆక్రమించిండు'... ఈటల సంచలన ఆరోపణలు

Etala Rajender: సీఎం కేసీఆర్ పై బీజేపీ నేత ఈటెల రాజేందర్ హాట్ కామెంట్స్ చేశారు. గతంలో పేదలకు అసైన్డ్ చేసిన భూములను లాక్కున్నారని ధ్వజమెత్తారు.

  • Zee Media Bureau
  • Apr 10, 2023, 02:39 PM IST

Etala Rajender: సీఎం కేసీఆర్ పై బీజేపీ నేత ఈటెల రాజేందర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. 5 వేల 800 ఎకరాలను కేసీఆర్ ఆక్రమించాడని ఈటల ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ బ్రోకర్ లా మారిందని విమర్శించారు.

Video ThumbnailPlay icon

Trending News