CM Jagan: 'ఉద్యమం పేరుతో డ్రామాలు చేస్తున్నారు'..: సీఎం జగన్

Andhra Pradesh: చంద్రబాబుపై ఏపీ సీఎం జగన్ మండిపడ్డారు. కృత్రిమ, రియల్ ఎస్టేట్ ఉద్యమం నడిపిస్తున్నారంటూ జగన్ ఫైర్ అయ్యారు. 

  • Zee Media Bureau
  • Sep 16, 2022, 02:13 PM IST

Andhra Pradesh: అభివృద్ధి చేయని, చేయలేని ప్రాంతం గురించి ఉద్యమం పేరుతో డ్రామాలు చేస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు.  కట్టని రాజధాని గురించి, కట్టలేని గ్రాఫిక్స్ గురించి ఉద్యమాల అంటూ ప్రశ్నించారు. 

Video ThumbnailPlay icon

Trending News