Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ విచారణ..

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ విచారణ వేగవంతమయ్యింది. నేడు ఢిల్లీ హైకోర్టులో నిందితులు అభిషేక్, విజయ్ నాయర్ బెయిల్ రద్దుపై విచారణ జరగనుంది. ఈనెల 14న ఇద్దరికీ రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

  • Zee Media Bureau
  • Nov 24, 2022, 04:59 PM IST

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ విచారణ వేగవంతమయ్యింది. నేడు ఢిల్లీ హైకోర్టులో నిందితులు అభిషేక్, విజయ్ నాయర్ బెయిల్ రద్దుపై విచారణ జరగనుంది. ఈనెల 14న ఇద్దరికీ రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. స్పెషల్ కోర్టు నిర్ణయాన్ని సీబీఐ సవాల్ చేసింది. నిందితులు అభిషేక్, విజయ్ నాయర్..ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు. నేటితో వారి కస్టడీ ముగియనుంది.

Video ThumbnailPlay icon

Trending News