CM Jagan: ఏపీలో వివిధ పథకాల లబ్ధిదారుల ఖాతాల్లోకి నిధుల జమ..!

CM Jagan: సీఎం వైఎస్ జగన్..మరో హామీని నెరవేర్చారు. వివిధ పథకాల్లో మిగిలి పోయిన లబ్ధిదారులకు నిధులు జమ చేశారు.

  • Zee Media Bureau
  • Jul 19, 2022, 08:03 PM IST

CM Jagan: రాష్ట్రంలో వివిధ కారణాలతో మిగిలిపోయిన అర్హులకు సీఎం వైఎస్ జగన్ గుడ్‌ న్యూస్‌ చెప్పారు. అర్హులైన లబ్ధిదారులకు బటన్‌ నొక్కి వారి ఖాతాల్లోకి నిధులు జమ చేశారు. 12 పథకాల్లో కొత్తగా 3 లక్ష 39 వేల 096 మంది లబ్ధిదారులకు రూ.137 కోట్లు విడుదల చేశారు. దీంతో మరో 3.39 లక్షల మందికి లబ్ధి చేకూరింది. ప్రజలకు మంచి చేసేందుకు తమ వంతు కృషి చేస్తున్నామని ఈసందర్భంగా సీఎం జగన్ అన్నారు. త్వరలో కొత్త రేషన్‌ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు విడుదల చేస్తామని తెలిపారు. 
 

Video ThumbnailPlay icon

Trending News