CM Jagan: పోలవరం ప్రాజెక్ట్ త్వరగా పూర్తి అయ్యేలా చూడండి..ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ..!

CM Jagan: సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ టూర్‌ ముగిసింది. రాష్ట్రపతి, ప్రధాని మోదీతోపాటు పలువురు కేంద్రమంత్రులతో ఆయన భేటీ అయ్యారు. 

  • Zee Media Bureau
  • Aug 22, 2022, 07:07 PM IST

CM Jagan: పోలవరం ప్రాజెక్ట్‌ సత్వరమే పూర్తి అయ్యేలా చూడాలని ప్రధాని మోదీని సీఎం వైఎస్ జగన్ కోరారు. ప్రాజెక్ట్ నిర్మాణం కోసం వేల కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసిందని..వాటిని వెంటనే రియింబర్స్ చేయాలన్నారు. సవరించిన అంచనా వ్యయానికి ఆమోదం తెలపాలని చెప్పారు. విభజన హామీలు వెంటనే అమలు అయ్యేలా చూడాలని విన్నవించారు. ఈసందర్భంగా అనేక అంశాల వినతిపత్రాన్ని ప్రధాని మోదీకి అందజేశారు. 

Video ThumbnailPlay icon

Trending News