Munugode Bypolls 2022: మునుగోడు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ పావులు.. స్టీరింగ్ కమిటీ ఏర్పాటు..

Munugode Bypolls 2022: తెలంగాణ రాష్ట్రంలోని మునుగోడులో త్వరలో ఉపఎన్నిక జరుగనుంది. ఈ నేపథ్యంలో గెలుపే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతుంది.

  • Zee Media Bureau
  • Sep 23, 2022, 12:44 PM IST

Munugode Bypolls 2022: తెలంగాణలో మునుగోడు పాలిటిక్స్ హీట్ ఎక్కిస్తున్నాయి. త్వరలో మునుగోడు స్థానానికి ఉపఎన్నిక జరుగనుంది. ఇప్పటికే పార్టీలన్నీ తమ ప్రచారాలను ఉద్ధృతం చేశాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ కీలక ప్రకటన చేసింది. మునుగోడు స్టీరింగ్ కమిటీని వెల్లడించింది. కమిటీకి చైర్మన్ గా వివేక్ ను నియమించారు. 

Video ThumbnailPlay icon

Trending News