All in One News: ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు

Today Headlines: ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన వార్తల సమాహారం మీ కోసం. 
 

  • Zee Media Bureau
  • Sep 13, 2022, 02:14 PM IST

Top news: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దోపిడి దొంగలు రెచ్చిపోయారు. ఖాకీ సినిమా తరహాలో చోరీలకు పాల్పడుతున్నారు. దీంతోస్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు తహసీల్దార్ కార్యాలయాన్ని పూసపల్లి సింగరేణి ఓసీ విస్తరణ భూముల నిర్వాసితులు ముట్టడించారు. తమకు న్యాయం చేసిన తర్వాతనే విస్తరణ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. 

Video ThumbnailPlay icon

Trending News