Munugodu: మునుగోడు ఇంఛార్జ్ లకు TRS అధిష్టానం నుంచి ఫోన్

Munugodu byelection 2022: నల్గొండ జిల్లా మునుగోడు ఇంఛార్జ్ లకు టీఆర్ఎస్ అధిష్టానం నుంచి ఫోన్ కాల్స్ వెళ్లాయి. 

  • Zee Media Bureau
  • Oct 4, 2022, 01:46 PM IST

Munugodu byelection 2022: టీఆర్ఎస్ అధిష్టానం నుంచి నల్గొండ జిల్లా మునుగోడు ఇంచార్జికి ఫోన్ వెళ్లింది. 6వ తేదీ నుంచి స్థానికంగా ఉండాలని ఆదేశించారు. ఎల్లుండి దసరా రోజున మనుగోడు అభ్యర్థిని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. 

Video ThumbnailPlay icon

Trending News