UP Violence: ఉత్తర్ ప్రదేశ్ లోని యోగీ సర్కార్ మళ్లీ యాక్షన్ లోకి దిగింది. బుల్డోజర్లను దింపేసింది. అల్లర్లకు పాల్పడిన నిందితుల ఇళ్లను నేలమట్టం చేస్తున్నారు యూపీ అధికారులు. శుక్రవారం జరిగిన అల్లర్ల కేసులో మాస్టర్ మైండ్ గా ఉండటంతో ప్రభుత్వం సీరియస్ యాక్షన్ కు దిగింది.
/telugu/india/up-prayagraj-violence-case-mastermind-javed-ahmed-house-demolition-by-yogi-govt-66823 Jun 12, 2022, 02:58 PM ISTLakhimpur Kheri violence: ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరి జిల్లాలో జరిగిన హింసాత్మక ఘటనలో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ కుమారుడు ఆశిష్ మిశ్రాపై మర్డర్ కేసు నమోదైంది.
/telugu/india/murder-case-against-union-ministers-son-others-in-up-lakhimpur-kheri-violence-46999 Oct 4, 2021, 12:47 PM IST