K Kavitha Bail: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి జైలులో ఉన్న తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఊహించని పరిణామం ఎదురైంది. బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా.. విచారణ జరిపిన ఢిల్లీలోని రోస్ అవెన్యూ కోర్టు బెయిల్కు నిరాకరించింది. కవితకు బెయిల్ ఇవ్వరాదని నిర్ణయించింది.
Delhi Liquor Scam:ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆమె మధ్యంత బెయిల్ పిటిషన్ ను రౌస్ అవెన్యూ కోర్టు తిరస్కరించింది. దీనిలో కోర్టు సీబీఐ వాదనతో ఏకీభవిస్తున్నట్లు తెలుస్తోంది.
K kavitha In Tihar Jail: ఎమ్మెల్సీ కల్వకుంట్ల ప్రస్తుతం తీహార్ జైలులో ఖైదీలాగా జీవనం సాగిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఆమెకు కొన్ని వసతులు కల్పించాల్సింగా రౌస్ అవెన్యూ కోర్టు అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. జైలులో కవితకు ఇంటి ఆహారం, బెడ్, బెడ్ షీట్, పేన్నులు, పుస్తకాలు, జువెల్లరీ తీసుకెళ్లడానికి పర్మిషన్ ఇచ్చింది.
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణకు ఎదుర్కొంటున్నారు.ఈ క్రమంలో ఆమెను ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో హజరు పర్చడానికి బందో బస్తు మధ్య తీసుకు వెళ్తున్నారు.ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ.. ఇది మనీ లాండరింగ్ కేసు కాదు, ఇది పొలిటికల్ లాండరింగ్ కేసు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
Delhi Liquor Policy:ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో శనివారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే మద్యం కేసులో ఈడీ ముఖ్యమంత్రి తమ ముందు హజరుకావాలంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేక సార్లు నోటీసులు జారీ చేసింది. అయిన ఆయన అవేవి పట్టించుకోలేదు. దీంతో ఈడీ సమన్లను కూడా జారీ చేసింది.
Delhi Liquor Scam: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఛార్జిషీటును కోర్టు పరిగణించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.