Nampally Exhibition 2022: హైదరాబాద్ లోని నాంపల్లి గ్రౌండ్స్ లో 81వ ఎగ్జిబిషన్ అట్టహాసంగా మొదలైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తో పాటు రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ చేతుల మీదుగా ఈ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. ఎగ్జిబిషన్ కు వచ్చే వాళ్లు తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలను పాటించాలని.. మాస్క్ ధరించని వారికి అనుమతించవద్దని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అధికారులను ఆదేశించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.